ఏయూ శతాబ్ది వేడుకల్లో ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఉపరాష్ట్రపతి పిలుపు
ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ప్రపంచ స్థాయి పరిశోధనలపై దృష్టిపెట్టాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఏయూ ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల్లో పరిశోధనా ప్రమాణాలు పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు, బోధకులకు ఆర్థిక మద్దతు పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.