రాజస్థాన్ దుమ్మురేపింది.. లఖ్నవూపై 40 పరుగుల ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్ లఖ్నవూ సూపర్ జెయింట్స్ను 40 పరుగుల తేడాతో ఓడించింది.
జైస్వాల్, బట్లర్ ఓపెనింగ్లో సాలిడ్ స్టార్ట్ ఇచ్చారు. చివరి ఓవర్లలో రయన్ పరాగ్ కీలక పరుగులతో జట్టును ముందుకు తీసుకెళ్లారు.