ఏపీ ఉత్తర అమెరికా ప్రతినిధిగా కోమటి జయరాం.. ఘన సన్మాన సభ
ఆంధ్రప్రదేశ్ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంకి ఘన సన్మాన సభ జరిగింది.
తెలుగు సంఘాలు, వ్యాపార సంస్థలు ఆయనకు అభినందనలు తెలిపాయి. ఏపీ-ఉత్తర అమెరికా మధ్య పెట్టుబడుల ప్రోత్సాహం, సాంస్కృతిక బంధాల పెంపుకు కొత్త అడుగు పడింది.