రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల్లో మహానాడు ఏర్పాట్లు
ఎన్నారై టీడీపీ గల్ఫ్ దేశాల్లో మహానాడు ఏర్పాట్లపై రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కీలక సమాలోచనలు జరిపింది.
తెలుగు ప్రవాసులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రతిపాదనలు ఈ మహానాడులో చర్చించనున్నారు. వేడుకకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.