29 Apr 2026, Wednesday
BREAKING
రాజకీయాలు

స్వీయ జనగణనలో పాల్గొనాలని తెలంగాణ ప్రజలకు కిషన్‌ రెడ్డి పిలుపు

By కిషోర్ కుమార్ 27 Apr 2026, 11:54 PM Updated: 29 Apr 2026, 05:27 PM 1641 views
జాతీయ స్వీయ జనగణన ప్రక్రియలో తెలంగాణ ప్రజలంతా పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు.
జనగణన వల్ల కేంద్ర పథకాల కేటాయింపులు మెరుగవుతాయని, ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

కిషోర్ కుమార్

క్రీడా విలేఖరి.

Related Stories