బెంగాల్లో మే 4 తర్వాత భాజపా ప్రమాణస్వీకారానికి వస్తానన్న మోదీ
మే 4 తర్వాత బెంగాల్లో భాజపా ప్రభుత్వ ప్రమాణ స్వీకార సభకు తాను తప్పక వస్తానని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా అధికారంలోకి రావడం ఖాయమని, ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మే 4 తర్వాత మళ్లీ కోల్కతా రానున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ ప్రకటన తృణమూల్ శిబిరంలో అలజడి రేపింది.