తమిళనాడులో నేడు కీలక పోలింగ్.. 5.73 కోట్ల ఓటర్లు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 5.73 కోట్ల ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు సిద్ధం. డీఎంకే-అన్నాడీఎంకే-భాజపా-టీవీకే మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.