29 Apr 2026, Wednesday
BREAKING
రాజకీయాలు

ఓటర్ల కోసం ఈసీకి విజయ్ లేఖ.. పోలింగ్ సమయం పెంచాలని

By అనిల్ గుప్తా 26 Apr 2026, 03:54 AM Updated: 29 Apr 2026, 09:04 PM 981 views
తమిళనాడులో పోలింగ్ సమయాన్ని పెంచాలని నటుడు, టీవీకే అధినేత విజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
తీవ్ర ఎండల కారణంగా సాయంత్రం వరకు పోలింగ్ సమయాన్ని పొడిగించాలని విజయ్ కోరారు. వేలాది మంది ఓటర్లు క్యూల్లో వేచి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

అనిల్ గుప్తా

వ్యాపార మరియు ఆర్థిక విశ్లేషకుడు.

Related Stories