బెంగాల్ తొలి దశ పోలింగ్లో హింస ఛాయలు.. 62.18 శాతం ఓటింగ్
బెంగాల్లో తొలి దశ పోలింగ్ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
మధ్యాహ్నం 1 గంటకు 62.18 శాతం పోలింగ్ నమోదైంది. పలు బూత్ల వద్ద తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.